7 - 10 - 2021 శుక్రవారం రోజున దసరా నవరాత్రులలో భాగంగా తొలిరోజున బాలా త్రిపురసుందరిగా మన నందివాడ బాలయోగి ఆశ్రమం ప్రాంగణంలో వేంచేసి ఉన్న అమ్మవారు దర్శనం ఇచ్చారు. ఆలయ ప్రధాన అర్చకులు శ్రీ త్రిమూర్తులు గారు బురిడి కంచరాం నందివాడ,తదితర గ్రామాల నుంచి వచ్చిన భక్తులచే. కుంకుమ అర్చన, అభిషేకం,చండి హోమాలు, అమ్మవారికి దశ హారతుల సమర్పణ జరిపించా
ప్రసాదంగా అమ్మవారికి కట్టు పొంగలి సమర్పించారు.